News

అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి ...
పార్లమెంట్‌పై దాడి నుంచి పహల్గాం వరకు.. 350 మంది పౌరులను పాక్ ఉగ్రవాదులు చంపారని భారత రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ...
పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేపట్టింది. పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ సింధూర్ తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారం ప్రారంభించింది. తొలి దాడిలో పాక్, పీఓకే లోని 9 ఉగ్ర స్థావరాలను ...
భారత్‌లోని నీళ్లపై భారత దేశానికే హక్కు ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలో ప్రవహించే నీటిని దేశ అవసరాలకే ...
ఉగ్రవాదుల స్థావరాలపై ఆగ్రహంతో ఉన్న పాకిస్థాన్ సరిహద్దులో కాల్పులు జరపగా అందులో 8 మంది అమాయకులు మరణించారు. నియంత్రణ రేఖను ...
మీ ట్రావెల్ ప్లాన్ ఖర్చు ఎక్కువవుతోందా? తక్కువ ఖర్చులో అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే .. ఆగ్నేయాసియాలోని ఈ 5 ...
పహల్గామ్‌లో ఉగ్రవాదులు ప్రజలను మతం అడిగి చంపారు. సిందూర్‌కు హిందూ మతంతో సంబంధం ఉంది. అంతేకాకుండా, ఉగ్రవాదులు మహిళల సిందూర్‌ను ...
తేదీ మే 07, 2025 బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు.
బలూచిస్తాన్ లో జరిగిన ఒక ఐఈడీ పేలుడులో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచిస్తాన్ లోని సమస్యాత్మక నార్త్ ఈస్ట్ ...
ఏఐ ఆధారిత సేవల్లో తెలంగాణ దేశంలో ముందు వరుసలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి జ‌యేష్ రంజన్ అన్నారు.
పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్ర దాడికి మన సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐరాస నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపడుతోంది. ‘ఆప ...