News

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న ...
ప్రేమించుకోవాలన్నా, డేటింగ్‌కు వెళ్లాలన్నా ఇద్దరు వ్యక్తులు తప్పనిసరి కానీ ‘మాస్టర్‌ డేటింగ్‌’లో భాగస్వామితో పని లేదు.
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుపై సీసీఎస్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది.
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 1965లో జరిగిన యుద్ధంలోనూ పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని సర్గోదా ఎయిర్‌బేస్‌ కేంద్ర బిందువుగా ...
Airtel Q4 Results: ఎయిర్‌టెల్‌ లాభం భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.11022 కోట్ల నికర లాభాన్ని ...
పాక్‌తో కాల్పుల విరమణ అంశంపై ప్రధాని మోదీని (PM Modi) ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత ...
సారా తెందూల్కర్‌.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూతురిగానే కాదు.. మోడల్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా, తన సమాజ సేవతోనూ ...
సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్‌ స్పష్టం చేసింది.
ఈ రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. పలు ఆరోగ్య సమస్యలతో పాటు కొవ్వు అధికంగా ఉండే ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: గాయకుడు సోనూ నిగమ్‌ (Sonu Nigam) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ...
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ ప్రభావం ఐపీఎల్‌పై పడనుంది.
Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్’ గురించి 70 దేశాల దౌత్యాధికారులకు రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ రాణా ...