News
హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ నేత, మాజీ సీఎం దివంగత కొనిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ...
హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ ...
వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండడలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం (మే 14) ఎమ్మెల్సీ ...
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరీమణులు వరంగల్ పట్టణానికి వచ్చారు. చారిత్రక నగరంలో ఆటపాటలతో సందడి చేశారు.
ప్రస్తుతం చాలా దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు ట్రంప్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చూడటానికి కామెడీగా ఉన్నట్లు ...
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టెన్త్, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ...
కాశ్మీర్ ప్రకృతి అందాలను తిలకించాలని వెళ్లిన పర్యాటకులను పహల్గాంలో ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపడంతో ప్రతి భారతీయుడు ...
సౌత్ సినిమాలతో రాణించిన చాలామంది హీరోయిన్స్.. బాలీవుడ్లో జెండా ఎగరేయడమే తమ అంతిమ లక్ష్యంగా ...
సీబీఎస్ఈ 10,12 తరగతుల ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ ...
భార్య డెలివరైన మరుసటి రోజే భర్త బార్డర్ కు వెళ్లారు. అనంతరం డెలివరీ అనంతర సమస్యలకు చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటన ...
కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్టచ్ సీక్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిశాంత్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results