Nuacht

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించడం ద్వారా పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ చర్య ...
ఐపీఎల్‌ చరిత్రలోనే ఎన్నడూ చూడని అరుదైన ఘటన ఇది. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పంజాబ్‌ కింగ్స్‌-ఢిల్లీ ...
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దిపీట వేస్తున్నదని మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ వేగుళ్ల జోగేశ్వరరావు ...
భారత దాడి నేపథ్యంలో పాక్‌ను బలోచ్ ఆర్మీ కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కెట్టాలో జరిగిన ఈ దాడిలో సుమారు 14 మంది పాక్ ...
మండలంలోని పూడిమడకలో డీజిల్‌ అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సముద్రంలో ప్రయాణించే ‘ఆయిల్‌ బార్జి’ల నుంచి తక్కువ ధరకు ...
భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తయమ్యారు.
మాడుగుల మోదకొండమ్మ అమ్మవారికి నూతనంగా తయారు చేయించిన బంగారం, వెండి ఆభరణాలను గురువారం అలంకరించారు. భక్తులు కానుకల రూపంలో ...
సింహాచలం చందనోత్సవం జరిగి వారం రోజులు దాటిన తరువాత కూడా దేవస్థానం అధికారులు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ...
నెల రోజుల్లో భారత జట్టు సుదీర్ఘమైన ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. 2025-27 ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప సైకిల్‌కు ఇంగ్లండ్‌తో ...
భారత యువ షట్లర్లు ఆయుష్‌ షెట్టి, ఉన్నతి హుడా తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో జోరు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో ...
పాల సరఫరాలో రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ‘అమూల్‌’కు మాత్రమే పాలు ...
మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.అంటే 2027 మే నెలలో నిర్వ హించే అవకాశం ఉన్న గోదావరి పుష్క రాలకు దాదాపు రూ.3 వేల ...