ਖ਼ਬਰਾਂ

తోటి చిన్నారులతో సరదాగా ఆడుకుంటున్న బాలుణ్ని బియ్యం డబ్బా బలితీసుకుంది. మాతృదినోత్సవం ముందురోజే ఆ తల్లికి కడుపుకోత మిగిలింది.
వేసవిలో ఉపశమనమిచ్చే కూలర్‌ ఇద్దరి ప్రాణాలను హరించింది. దానివల్ల సంభవించిన విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె దుర్మరణం పాలైన ఘటన ...
ఆ ఇంట్లో పది రోజుల క్రితమే పెళ్లి బాజాలు మోగాయి. వివాహ క్రతువు నిర్విఘ్నంగా జరగడంతో కుటుంబసభ్యులు బెజవాడ కనకదుర్గ సన్నిధికి ...
అమ్మ... ఎంత పేదరికాన్నయినా తట్టుకుంటుంది. ఇంకెంత కష్టమైనా భరిస్తుంది. కానీ నవమాసాలూ మోసి అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న ...
ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో వీఐపీ దర్శన టికెట్‌ ధర రూ.300గా అధికారులు నిర్ణయించి ...
కటిక పేదరికం కష్టపెట్టినా... ఏ రోజూ కంటతడి పెట్టలేదు. భర్త మరణం జీవితాన్ని అంధకారం చేసినా... తాను కుంగిపోలేదు. కన్నబిడ్డల్లో ...
నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో రుణాలు పొంది సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంకును మోసగించిన కేసులో రాష్ట్ర సీఐడీ అధికారులు ఐదుగురు ...
అమ్మంటే నడిచే దైవం.. ప్రేమకు ప్రతి రూపం.. అనురాగానికి నిర్వచనం.. ఆప్యాయతకు నిలువుటద్దం.. అభివృద్ధికి బాటలు వేసి.. ఆశలకు ఊపిరి ...
ప్రైవేటు కార్పొరేట్‌ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) భారీ స్థాయిలో మూలధన పెట్టుబడులు(క్యాపెక్స్‌) తగ్గనున్నాయని ఒక ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై విధించిన వాణిజ్య సుంకాల నేపథ్యంలో యాపిల్‌ వంటి బహుళజాతి కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ...