News

పెళ్లి కాదని మనస్తాపానికి గురై ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గార్లదిన్నె మండలం ఇల్లూరులో శుక్రవారం రాత్రి ...
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో వీఐపీ దర్శన టికెట్‌ ధర రూ.300గా అధికారులు నిర్ణయించి కమిషనర్‌ అనుమతి కోసం ...
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ వేగం పుంజుకుంది. రాజధానిలో మాత్రం పురోగతి లేదు. కేవలం దరఖాస్తుల ...
తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు ...
ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం ఫలితాలు ఆదివారం (11వ తేదీ) విడుదల కానున్నాయి.
టమాటా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. మూడు నెలలుగా ధరలు లేకపోవడం, 15 కిలోల పెట్టె రూ.50 నుంచి రూ.75 మాత్రమే పలకడంతో దిగాలు ...
ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, ఆదేశాలు, మార్గదర్శకాలు.. వంటి వాటిపై ఉద్యోగులకు కనీస అవగాహన ఉండాలంటే తగిన శిక్షణ అందించాల్సిన ...
ఏపీ హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్‌ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్‌ 16న పూర్తిస్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం ...
ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన కింద ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కొత్త జనఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య ...
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం రాష్ట్రంలోని చీనీ కాయల (బత్తాయిల) మార్కెట్లపై పడింది. ఉమ్మడి ...
పేద ప్రజల అభ్యున్నతికి ఐదున్నర దశాబ్దాల నుంచి పాటుపడుతున్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ)కు అన్ని విధాలా సహకరిస్తామని ...