News
‘‘అరవిరిసిన కన్నులకు అభినయాల వందనం.. అతి కోమల అధరాలకు అతి సుందర వందనం.. మనసెరిగిన మగువలకు మయూరాల వందనం.. అందాలొలికే అతివలకు ...
పొద్దున్నే లేచి కళ్లు తెరవగానే అమ్మ కనపడాలి.. స్కూల్కి వెళ్లేముందు ప్రేమగా ముద్దివ్వాలి.. స్కూల్ నుంచి వస్తూనే ‘అమ్మా..’ ...
ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం ఫలితాలు ఆదివారం (11వ తేదీ) విడుదల కానున్నాయి.
సీబీఐకి అవినీతి తిమింగలం చిక్కింది. లంచం కేసులో ఏకంగా ఆదాయపన్ను శాఖ కమిషనర్ అరెస్టయ్యారు.
‘ఆపరేషన్ సిందూర్’తో మన సైనిక సత్తా ప్రపంచానికి తెలిసిందని భారత వాయుసేన(ఐఏఎఫ్) సదరన్ ఎయిర్ కమాండ్ మాజీ కమాండర్ ఇన్ ...
భారత్లోని లక్ష్యాలపై దాడి చేయడానికి చైనా తయారీ పీఎల్-15 దీర్ఘశ్రేణి క్షిపణిని ఉపయోగించామని పాకిస్థాన్ వాయుసేన ...
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను సడలించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరికొన్ని దేశాలు చేపట్టిన దౌత్యం ...
భారత్, పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడందుకున్నాయి. అమెరికా, మరికొన్ని దేశాల దౌత్యంతో.. రెండుదేశాల అంగీకారంతో ...
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేం కాదు. గతంలో చాలా సందర్భాల్లోనూ తృతీయ ...
పెళ్లి కాదని మనస్తాపానికి గురై ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గార్లదిన్నె మండలం ఇల్లూరులో శుక్రవారం రాత్రి ...
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో వీఐపీ దర్శన టికెట్ ధర రూ.300గా అధికారులు నిర్ణయించి కమిషనర్ అనుమతి కోసం ...
తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో బహ్రెయిన్లో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results