News

హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ నేత, మాజీ సీఎం దివంగత కొనిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
క్యాన్సర్ బారిన ప‌డిన వ్యక్తి చికిత్సకు అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయం అందించి బాధిత‌ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ‌గా ...
హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ ...
వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండడలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం (మే 14) ఎమ్మెల్సీ ...
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరీమణులు వరంగల్ పట్టణానికి వచ్చారు. చారిత్రక నగరంలో ఆటపాటలతో సందడి చేశారు.
ప్రస్తుతం చాలా దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు ట్రంప్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చూడటానికి కామెడీగా ఉన్నట్లు ...
కాశ్మీర్ ప్రకృతి అందాలను తిలకించాలని వెళ్లిన పర్యాటకులను పహల్గాంలో ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపడంతో ప్రతి భారతీయుడు ...
రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా భావి తరాలకు భూమిని కాపాడిన వారవుతారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం నాగవరం ...
రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల ఆర్థికపరిస్థితి అధ్వానంగా ఉంది. ఎకరం, ఎకరంన్నరలోపు పొలం ఉన్న రైతులకు నెలకు వ్యవసాయం మీద ...
ములుగు మండలం వాగునుతి గ్రామంలోని రామాలయం, హనుమాన్ టెంపుల్ కి ఏ టూ జెడ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ పాషా మంగళవారం రూ.50వేల ...
నాలుగు ఎకరాల్లోని మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని రోల్లగడ్డ జీపీ నరసాపురంలో మంగళవారం జరిగింది. స్థానికులు, బాధిత రైతు ...
ప్రపంచ అందగత్తెల రాక కోసం వరంగల్ కోట ముస్తాబవుతోంది. ఈ రోజు 14న మిస్‌ వరల్డ్ ప్రతినిధుల టీమ్ వరంగల్ కు రానుండగా.. వారి ...