Nuacht

కాల్పుల విరమణ చోటు చేసుకున్నా.. పాకిస్తాన్, ఇండియా మధ్య ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం పోలేదనే చెప్పొచ్చు. ఇరుదేశాలూ అణ్వాయుధాలు ...
తమకు ఉపాధి కోసం, ఆఫీస్ కార్యకలాపాలకు 20 ఏండ్ల క్రితం కేటాయించిన భవనంలో లైబ్రరీ ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే ...
ఉత్తరప్రదేశ్​లోని జేవర్​లో హెచ్​సీఎల్, ఫాక్స్ కాన్ కంపెనీల జాయింట్​వెంచర్ ‘చిప్ అసెంబ్లీ యూనిట్’​ కు కేంద్రం ఆమోదం తెలిపింది.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 16న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ...
సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఫొటోలు ...
న్యూఢిల్లీ: పాకిస్తాన్​తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైంలో భారత్​కు వ్యతిరేకంగా చైనా, తుర్కియే దేశాలు తమ సోషల్ మీడియాలో ఫేక్ ...
బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని హయత్‌ నగర్‌ సీఐ నాగరాజుపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఫైరయ్యారు.
ట్రాన్స్​జెండర్లకు ఇప్పటికే నగరంలో ట్రాఫిక్​వలంటీర్లుగా ఉద్యోగావకాశాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింత చేయూత ...
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గిరిపల్లెల్లో తునికాకు పండుగ షురూ అయ్యింది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు కుదిరి ధర ఖరారు ...
ఉపాధి కోసం మలేషియాకు వెళ్లిన తెలంగాణ వాసి అనుమానాస్పదంగా చనిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన కారం ...
పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలకు కరీంనగర్ జిల్లా చెరువుల్లోని రేగడి మట్టి తరలుతోంది. ఇటుక బట్టీల యజమానులు, మట్టి ...
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో బలహీనమైన ట్రెండ్​వల్ల బుధవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.650 తగ్గి రూ.96,850కి చేరుకున్నాయని ...