ニュース

కోదాడటౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్ ...
ఈ యాసంగిలో విస్తీర్ణం పరంగా వివిధ పంటల సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 79,96,302 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విభజన చట్టంలో సవరణ చేయాలని కోరింది.
భారత నావికా దళం కరాచీ, ఓమ్రారా పోర్టులపై బ్రహ్మోస్‌ క్షిపణులతో ఘాటు దాడి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 10-12 నౌకలు ...
దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. ఒకవేళ యుద్ధం జరిగే సమయంలో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం ...
ఉత్తరాఖండ్‌లో గంగోత్రికి వెళ్తూ హెలికాప్టర్‌ కూలిన ఘటనలో అనంత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి మృతి చెందారు. ఆమె భర్త భాస్కర్‌ తీవ్రంగా గాయపడి రుషికేశ్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు ...
కోర్సుల విలీనం, సీట్ల పెంపు విషయంలో పలు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీట్ల పెంపునకు ...
ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదుల స్లీపర్‌ సెల్స్‌ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉండడంతో కేంద్రం రాష్ట్రాలను ...
ఆపరేషన్‌ సిందూర్‌.. ఇప్పుడు దేశవ్యాప్తంగా తారక మంత్రంలా వినిపిస్తున్న పేరు. పహల్గాంలో టూరిస్టులపై పాశవికంగా దాడి చేసి ...
మూసీ పరీవాహకాన్ని, చెరువులను ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం, కోపం ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ...
అందాల పోటీలు కేవలం అందాన్ని ప్రదర్శించడానికి కాదు.. అందమైన విజయాలు సాధించడానికి, మహిళలకు అందమైన స్ఫూర్తి కలిగించడానికి, ...