News

ప్రతీకార సుంకాలు లేదా వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని జిన్‌పింగ్ ...
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్‌ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్‌ పునఃప్రారంభానికి లైన్‌ క్లియర్‌ ...
సాక్షి, ఏలూరు: నాలుగు రోజులుగా కోవిడ్‌–19 కొత్త కేసులు నమోదు కాని జిల్లాలో శుక్రవారం ఒకేసారి 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
కార్పొరేట్‌ కంపెనీల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అంతర్గత ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి, ...
నోయిడా: గ్రేటర్‌ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమున ఎక్స్‌ప్రెస్‌ హైవేపై డంపర్‌‌, బస్సును ఢీకొట్టడంతో 14 మంది ...